23, మే 2010, ఆదివారం

వేటూరి సుందరరామ మూర్తి


వేటూరి సుందరరామ మూర్తి (29 January 1936 - 22 May 2010 [aged 74])

తెలుగు అక్షర వర్ణమాల దాసోహం తన కలానికి ...
తన పాట విన్న ప్రతివాడు దాసోహం తనకి ....
తనే దాసోహం అయినాడు తెలుగు కళమ్మ తల్లికి ....
ఆ శకం శ్రీ శ్రీ ధీ అయితే ఇ శకం వేటూరిది......
అటువంటి వేటూరికి శ్రద్దాంజలి ఘటించావలిసి రావడం నిజంగా బాధాకరం .....

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడూ లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్నాలేందుకే లోకమేన్నాడో చికటాయే

వేటూరి పాట బతికున్నతకాలం వేటూరి మనతోనే వుంటారు....

మోహన్

3 కామెంట్‌లు: